ప్రతి సోమవారం ప్రజా దర్బార్: ఎమ్మెల్యే భాష్యం

62பார்த்தது
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు ప్రతి సోమవారం ఒక్కో మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భాష్యం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు ప్రజా దర్బార్ లో సమస్యలు విన్నవించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. 7న అమరావతి, 14న పెదకూరపాడు, 22న క్రోసూరు, 28న అచ్చంపేట, నవంబర్ 4న బెల్లంకొండ మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు.

தொடர்புடைய செய்தி