అగ్రిగోల్డ్ ఏజెంట్లకు న్యాయం చేయండి: ముప్పాళ్ల

50பார்த்தது
అగ్రిగోల్డ్ ఏజెంట్లకు న్యాయం చేయండి: ముప్పాళ్ల
అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి భారీగా నష్టపోయిన కస్టమర్లు, ఏజెంట్లకు న్యాయం చేకూర్చాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలో డీజీపీ ద్వారకా తిరుమలరావుని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. డీజీపీ స్పందిస్తూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி