ఇళ్ల మధ్య పడవ ప్రయాణం

64பார்த்தது
దాచేపల్లి మండలం రామాపురంలో ప్రజలు ఇళ్ల మధ్య పడవ ప్రయాణం చేస్తున్నారు. ఎగువ నాగార్జునసాగర్ డ్యాం నుంచి కృష్ణా నది వరద నీరు ఉధృతంగా వస్తూ ఉండటంతో రామాపురం గ్రామంలోనికి వరద నీరు ప్రవేశించింది. వరద నీరుతో వీధులు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యవసర పనుల కోసం అటు ఇటు తిరగడానికి పడవలను వినియోగిస్తున్నారు.

தொடர்புடைய செய்தி