ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఏవో

78பார்த்தது
ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఏవో
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పలు ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను శనివారం ఏవో శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదును ఇవ్వాలని ఆయన దుకాణదారులకు సూచించారు. నిర్దేశించిన ధరలకే రైతులకు అమ్మకాలు జరపాలని ఏవో శ్రీనివాసరావు తెలియచేశారు.

தொடர்புடைய செய்தி