పొన్నూరు పట్టణ, మండల ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం

554பார்த்தது
పొన్నూరు పట్టణ, మండల ఆర్యవైశ్యులఆత్మీయ సమావేశం పొన్నూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పాల్గొని ఉపన్యసించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ఉపాధ్యక్షులు నాగసూరి ప్రతాప్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி