పొన్నూరు రోడ్డు వైండింగ్ బాధితులతో ఎమ్మెల్యే సమావేశం

83பார்த்தது
పొన్నూరు రోడ్డు వైండింగ్ బాధితులతో ఎమ్మెల్యే సమావేశం
పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో రోడ్డు వైండింగ్ బాధితులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత ప్రభుత్వం లో కిలారి రోశయ్య చేసిన అరాచకానికి అధికారుల అండదండలు కూడా ఉండడం చాలా బాధ కలిగించిందన్నారు. అనంతరం వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி