పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో రోడ్డు వైండింగ్ బాధితులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత ప్రభుత్వం లో కిలారి ర
ోశయ్య చేస
ిన అరాచకానికి అధికారుల అండదండలు కూడా ఉండడం చాలా బాధ కలిగించిందన్నారు. అనంతరం వా
రి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.