ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీ వార్

84பார்த்தது
ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీ వార్
ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీ రగడ నెలకొంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిన నేపథ్యంలో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మూడోసారి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కేవలం బాలినేని ఫోటోలను చించేశారు. దాంతో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. మొదటిసారి టీడీపీ, రెండోసారి ఏర్పాటు చేసినప్పుడు మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. కేవలం బాలినేని ఫోటోలు తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతోంది.

தொடர்புடைய செய்தி