వరద బాధితులకు ఆర్థిక సాయం జమ

85பார்த்தது
వరద బాధితులకు ఆర్థిక సాయం జమ
వరద బాధితుల అకౌంట్లో ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేసింది. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు పలువురు బాధితులకు చెక్కులు అందజేశారు. మిగిలిన 4 లక్షల మందికి డీబీటీల ద్వారా బాధితులకు నేరుగా బ్యాంకు ఖాతాలతో నగదు జమ చేశారు. రూ.602 కోట్లను విడుదల చేశారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండే వారికి రూ.10 వేలు, దుకాణాలు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థికసాయం చేసింది.

தொடர்புடைய செய்தி