నూతన బస్సులను ప్రారంభించిన వినుకొండ ఎమ్మెల్యే

56பார்த்தது
నూతన బస్సులను ప్రారంభించిన వినుకొండ ఎమ్మెల్యే
ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆదివారం 4 నూతన బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నూతనంగా ప్రారంభించిన బస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు మక్కెన మల్లికార్జునరావు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி