బాధితులకు అండగా రెడ్ క్రాస్

69பார்த்தது
కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు శనివారం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీధర్ ఆధ్వర్యంలో వంట పాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు రెడ్ క్రాస్ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వరద బాధితులకు వైద్య సహాయం అందిస్తామని శ్రీధర్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி