అమృతలూరులో ఎన్. ఎం. ఎం. ఎస్ కొరకు ప్రత్యేక క్లాసులు ప్రారంభం

72பார்த்தது
మండల కేంద్రం అమృతలూరు జెడ్పీ, హైస్కూల్ లో సోమవారం నుండి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు ప్రత్యేక క్లాసులు ప్రారంభించనున్నట్లు పాఠశాల హెచ్. ఎం, కె. నిరీక్షణరావు తెలిపారు. ఎస్ఎంసి చైర్మన్, ఆరెమండ వినయ్ బాబు, విశ్రాంతి ఇంజనీర్ ఉద్యోగి ఉప్పల సాంబశివరావు, గోవాడ హెచ్. ఎం, శివశంకరరావు, మాజేటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్, పులిగడ్డ వెంకటేశ్వరరావు, మల్లెపెద్ది సర్విజి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி