కాకుమానులో ఆటో బోల్తా 12 మందికి గాయాలు వైద్యశాలకు తరలింపు..

60பார்த்தது
కాకుమానులో ఆటో బోల్తా 12 మందికి గాయాలు వైద్యశాలకు తరలింపు..
గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరు గ్రామం వద్ద మంగళవారంఆటో బోల్తా కొట్టి 12 మందికి గాయాలయ్యాయి. కొండపాటూరు పోలేరమ్మ గుడి వద్ద మొక్కులు తీర్చుకొని బాపట్ల సముద్ర స్నానానికి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ప్రయాణం చేస్తున్న వారు 85తాళ్లూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను కాకుమాను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி