చంద్రబాబు ఆర్టీసీని బ్రాండ్ గా మారుస్తున్నారు: ప్రత్తిపాటి

50பார்த்தது
చంద్రబాబు ఆర్టీసీని బ్రాండ్ గా మారుస్తున్నారు: ప్రత్తిపాటి
అయిదేళ్ల పాలనలో జగన్ రెడ్డి షెడ్డుకు చేర్చిన ప్రజా రవాణ వ్యవస్థను ప్రజా ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు బ్రాండ్ గా మార్చుతున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట ఆర్టీసీ డిపో పరిధిలో 4కొత్త బస్సులను శుక్రవారం ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఎక్కువకాలం తిరిగి సమయం ముగిసిన బస్సులను తొలగించి అధునాతన వాటిని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు కాలుష్యం బారిన పడకుండా ఉంటారన్నారు.

தொடர்புடைய செய்தி