జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం

68பார்த்தது
జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం
కొరిశపాడు మండలం గుడిపాడు జాతీయ రహదారి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లం లోడుతో కర్ణాటక నుండి కోల్కత్తా వెళుతున్న లారీ గుడిపాడు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజా లు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

தொடர்புடைய செய்தி