అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

66பார்த்தது
అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సప్పర్లలో విషాదం చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గొల్లూరి మోహన్ దాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లాడు. ఆస్పత్రికి వెళ్లేందుకు 2 కి.మీ. డోలీలో తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కిస్తుండగా మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி