ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

70பார்த்தது
హన్మకొండ రెడ్డి కాలనీలోని జవహర్ రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నరనే సమాచారంతో సోమవారం రాత్రి వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మొత్తం ఆరుగురుని టాస్క్ ఫోర్స్, కేయుసి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకొని, రూ. 20, 820/-, 6 సెల్ఫోన్ లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం కేయుసి పోలీసులకు అప్పగించడం జరిగిందని టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி