బూత్ కమిటీ సభ్యులకు సమావేశం

65பார்த்தது
బూత్ కమిటీ సభ్యులకు సమావేశం
రేపటి నుంచి జరగబోయే ప్రచారం గురించి బూత్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ఇంటింటికి పాంప్లెంట్ ఇచ్చి ప్రతి ఇంటికి చేరే విధంగా వివరించి ప్రతి ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేయాల్సిందిగా బూత్ కమిటీ సభ్యులకు 4వ డివిజన్ అధ్యక్షులు భాష బోయిన శ్రీధర్ యాదవ్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி