పోలీస్ కమిషనరేట్లో ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

69பார்த்தது
పోలీస్ కమిషనరేట్లో ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో బుధవారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీకి నివాళులు అర్పించివారిలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐ లు, ఆర్ఎస్ఐ లు, పరిపాలన విభాగం అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி