పెట్రోల్ బాటిల్ తో రోడ్డుపై కూర్చొని నిరసన

549பார்த்தது
ఇంటి రుణాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు బుధవారం మట్టెవాడ సీఐ గోపి తెలిపారు. వరంగల్ ఎల్లంబజార్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్ లోన్ ఇప్పిస్తానని మేడిది శ్రీధర్ వద్ద రూ. 42వేలు తీసుకొని ఇప్పించలేదు. బుధవారం ప్రేమ్ చంద్ ఇంటికి వెళ్లి అడగగా, ఏం చేస్తావో చేసుకో అని బెదిరించడంతో కాకతీయ టాకీస్ వద్ద పెట్రోల్ బాటిల్ తో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు.

தொடர்புடைய செய்தி