కాలని సమస్యలపై కమిషనర్ కు వినతిపత్రం

56பார்த்தது
కాలని సమస్యలపై కమిషనర్ కు వినతిపత్రం
వరంగల్ బల్దియా గ్రీవెన్స్ సెల్లో రంగశాయిపేట డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు కర్నే రవీందర్, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో కమిషనర్ కు డ్రైనేజీ వాటర్ పైప్ లైన్ ఎలక్ట్రికల్ పోల్స్ పలు సమస్యల గురించి మున్సిపాలిటీ కమిషనర్ కి సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిమ్మల సదానందం యాదవ్, హరిప్రసాద్ సాంబయ్య అశోకు, రంగరాజు, మోహన్ సాబ్ కాలనీవాసులు పాల్గొన్నారు.