పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

57பார்த்தது
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వాగ్బాట యోగ అండ్ వాకర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాక్పేట యోగా సంఘం ఆధ్వర్యంలో రంగశాయిపేట కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించి ఉన్నాయన్నారు.

தொடர்புடைய செய்தி