ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులు చేపట్టాలి

52பார்த்தது
ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం జిత్తగూడెం గ్రామానికి చెందిన రైతు జైపాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమ వ్యవసాయ బావుల సమీపంలో ఇటీవల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని చెప్పారు. దానిని అధికారులు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు త్వరగా మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி