గడ్డం సమయ్యను సత్కరించిన ఎమ్మెల్యే

78பார்த்தது
గడ్డం సమయ్యను సత్కరించిన ఎమ్మెల్యే
జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖచిందు యక్షగాన కళాకారులు భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యకు సోమవారం అభినందన సత్కార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి గడ్డం సమయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி