పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి

82பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం పర్యటించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జరుగుతున్న పోలింగ్ సరలిని పరిశీలించారు. తమ కార్యకర్తలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.