పది ఫలితాల్లో 99. 15% ఉత్తీర్ణత

85பார்த்தது
పది ఫలితాల్లో 99. 15% ఉత్తీర్ణత
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జనగామ జిల్లా విద్యార్థులు 99. 15 ఉత్తీర్ణత శాతం సాధించినట్లు డిఈఓ రాము శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 117 మంది విద్యార్థులకు 116 మంది ఉత్తీర్ణులైనట్లు ఇందులో బాలురు 98. 59% కాగా బాలికలు 100% ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி