పట్టభద్రుల ఎమ్మెల్సీ గా రాకేష్ రెడ్డి ని గెలిపించాలి

62பார்த்தது
పట్టభద్రుల ఎమ్మెల్సీ గా రాకేష్ రెడ్డి ని గెలిపించాలి
పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంగళవారం పరకాల పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ క్లస్టర్ ఇన్చార్జిలు బొచ్చు బాబురావు , ఇంగిలి వీరేష్ రావు, బండి రమేష్ గౌడ్ , హమీద్ కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி