పరకాలలో రూ. 2, 35, 450 విలువ చేసే గుట్కాల పట్టివేత

60பார்த்தது
ఎలాంటి అనుమతులు లేకుండా విక్ర యిస్తున్న నిషేధిత గుట్కాలను కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. పరకాల పీఎస్ పరిధిలో రూ. 2, 35, 450 విలువ చేసే గుట్కాలు పట్టు కొని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி