కొడకండ్ల రావాలని భారతి స్వామి వారిని కోరిన గౌతమ్ శర్మ

533பார்த்தது
త్వరలో విజయ యాత్ర చేయనున్న శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ విధుషేకర భారతి స్వామి వారిని జనగాం జిల్లా కొడకండ్ల మండలంకు చెందిన సిద్ధాంతి పాలకుర్తి గౌతమ్ శర్మ హైదరాబాద్ లో కలిసారు. శుక్రవారం ఈ సందర్భంగా కొడకండ్లలో నిర్వహిస్తున్న పూజ విశేషాలను తెలిపి స్వామివారి విజయ యాత్రలో భాగంగా కొడకండ్లకు రావాలని కోరగా వారు తప్పకుండా వొస్తానని, విజయయాత్ర తేదీలు త్వరలోనే తెలుపుతానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி