నకిలీ విత్తనాలు ఎరువులు, పురుగు మందులను అరికట్టాలి

69பார்த்தது
నకిలీ విత్తనాలు ఎరువులు, పురుగు మందులను అరికట్టాలి
నకిలీ విత్తనాలు ఎరువులు పురుగు మందులను మార్కెట్ లోకి రాకుండా, రైతుల వద్దకు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి వాటిని అరికట్టాలని అఖిల భారత కిసాన్ మజ్దూర్ సంఘ్ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు ఊడుగుల లింగన్న అన్నారు. మంగళవారం ఈ మేరకు తొర్రూర్ మండల తహశీల్దార్ కి మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. ఈకార్యక్రమంలో మనోజ్, వినయ్, ఎల్లయ్య, రాములు, దర్గయ్య, కొమరయ్యలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you