అరూరిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి

78பார்த்தது
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి జనసభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిధిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పాల్గొని అభ్యర్థి ఆరూరి రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி