కానిస్టేబుల్ విజేందర్ మృతదేహానికి నివాళులు అర్పించిన ఎస్పీ

72பார்த்தது
కానిస్టేబుల్ విజేందర్ మృతదేహానికి నివాళులు అర్పించిన ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న విజేందర్ రోడ్డు ప్రమాదంలో మరణించగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ నివాళులర్పించారు. మృతుడి స్వగ్రామం వరంగల్ జిల్లా చింతనెక్కొండలో పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி