ఊరికి బస్సుసౌకర్యం కల్పించాలని వినతి పత్రం

73பார்த்தது
ఊరికి బస్సుసౌకర్యం కల్పించాలని వినతి పత్రం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామ ప్రజల ప్రయాణ సౌకర్యార్థం బస్ సౌకర్యం కల్పించాలని సోమవారం సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులకు వినతి పత్రం అందజేశారు.
నర్సంపేట నుండి వయా జల్లి ఎల్లాయిగూడెం , చేరువుకొమ్ము తండ , 16 చింతల తండ , మాణిక్యం తండ గ్రామాల ప్రజలకు చదువుకొనే విద్యార్థులు, నిత్య అవసరాలకు నర్సంపేట కు వెళ్లి రావాలంటే బస్ సౌకర్యం లేక ఇబ్బంది పడ్తున్నారని వివరించారు.

தொடர்புடைய செய்தி