ధరణి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: సిసిఎల్ఏ కమిషనర్

56பார்த்தது
ధరణి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: సిసిఎల్ఏ కమిషనర్
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. జూన్ 15 నుండి 28 వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, క్షేత్ర స్థాయి లో విచారణ చేసి సంబంధిత ధరణి దరఖాస్తులను అప్డేట్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி