వాహన తనిఖీల్లో నగదు స్వాధీనం

50பார்த்தது
వాహన తనిఖీల్లో నగదు స్వాధీనం
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నూగూరు గ్రామ శివారులో పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు మండలం నుంచి వెంకటాపురం మండలానికి వస్తున్న బొలెరో వాహనంలో ఎర్రన్న వద్ద రూ. 1, 50, 000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ నగదును సీజ్ చేసిన్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி