కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

85பார்த்தது
కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఆదివారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో సైనికులుగా పనిచేయాలన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி