కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ రెడ్డి

67பார்த்தது
కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి ని ఆదివారం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో భాజపా పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. నాకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.

தொடர்புடைய செய்தி