చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి

76பார்த்தது
చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలి
చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదని, ఐదు నుంచి పది శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50 శాతం పైబడి పదవులు దక్కించుకుంటున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி