జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఉత్తమ్ దంపతులు

62பார்த்தது
జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఉత్తమ్ దంపతులు
రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి కోదాడ శాసనసభ్యురాలు పద్మావతీ రెడ్డి దంపతులు బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలోని మహా కాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మంత్రి ఉత్తమ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you