రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిగ్రీ పీజీ కళాశాల బద్

72பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిగ్రీ పీజీ కళాశాల బద్
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కళాశాలల బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. 3యేండ్ల పెండింగ్ ఫీజు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్ చేస్తున్నామని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ డిప్లమా మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி