బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు

82பார்த்தது
బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు
రామగుండం కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిషేధాజ్ఞలు ఈ నెల 1 నుండి 01-11-2024 వరకు కొనసాగుతాయని, అలాగే డీజే సౌండ్ల వినియోగంపైనా నిషేధాజ్ఞలు పొడగించామని తెలిపారు.

தொடர்புடைய செய்தி