మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యం

85பார்த்தது
మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యం
మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యమని షీ టీం ఇన్ చార్జి ఏఎస్ఐ మల్లన్న అన్నారు. సోమవారం సుల్తానాబాద్ లో కళాశాల విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఆన్ లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్ పై వివరించారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది సురేష్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி