రెండో రోజు గణనాథుడి శోభయాత్ర

67பார்த்தது
రెండో రోజు గణనాథుడి శోభయాత్ర
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రెండో రోజు గణనాథుడు శోభయాత్ర కొనసాగింది. మంగళవారం రాత్రి సుభాష్ నగర్, అమర్ నగర్ లకు చెందిన భారీ వినాయకులను నిమజ్జనానికి తరలించారు. భక్తుల కోలాహలం మధ్య జై గణేశా.. బై బై గణేశా అంటూ గణనాధుడికి వీడ్కోలు పలికారు.
Job Suitcase

Jobs near you