నేడు కేశోరాంలో గుర్తింపు సంఘం ఎన్నికలు

2364பார்த்தது
నేడు కేశోరాంలో గుర్తింపు సంఘం ఎన్నికలు
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు సోమవారం (నేడు) ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్, అనంతరం ఎన్నికల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలలో త్రిముఖ పోటీ కొనసాగుతుంది. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు దిశగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రంలోగా విజేతలు తేలనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி