కోరుట్ల: దళారులకు అమ్మి నష్టపోవద్దు

70பார்த்தது
కోరుట్ల: దళారులకు అమ్మి నష్టపోవద్దు
రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. గురువారం మెట్పల్లి మండలం రామలచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూర్, మెట్లచిట్టాపూర్, ఏయస్ఆర్ తండా గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్ వారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, ఎమ్మర్వో శ్రీనివాస్, ఏఓ దీపిక పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி