తిరుగు ప్రయాణంలో తప్పని తిప్పలు

77பார்த்தது
దసరా సందర్భంగా చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి వచ్చి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. ఆదివారం విద్యాసంస్థల సెలవులు ముగిసిపోవడంతో సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరిగి సోమవారం నగరానికి వెళుతున్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన బస్టాండులైన కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట బస్టాండ్ లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி