ఉపాధ్యాయుల బదిలీలు.. విద్యార్థుల కన్నీటి పర్యంతం

62பார்த்தது
ఉపాధ్యాయుల బదిలీలు.. విద్యార్థుల కన్నీటి పర్యంతం
ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో బదిలీలు గావించారు. దీంతో స్థానిక శంకరపట్నం ఆదర్శ పాఠశాలలోని అధ్యాపక బృందం ఏకకాలంలో అందరూ బదిలీ కావడంతో విద్యార్థులు ఉద్విజ్ఞానికి లోనయ్యారు. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న అధ్యాపకులను చూసి కొందరు విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. 10 ఏళ్లుగా వీరు ఇదే పాఠశాలలో విధులు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி