గణేశ్ మండపాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

75பார்த்தது
గణేశ్ మండపాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
మల్యాల మండలంలోని పలు గణేశ్ మండపాలను శనివారం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కాగా, పలు చోట్ల నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనగాం శ్రీనివాస్, సాగర్ రావు, పోతరాజు శ్రీనివాస్, గడ్డం రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி