కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అంబర్ పేట్ ఎమ్మెల్యే

67பார்த்தது
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అంబర్ పేట్ ఎమ్మెల్యే
మాల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు గుండి హరిహరనాథ్, ఆలయ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி