రుణమాఫీపై నల్ల జెండాలతో నిరసన

71பார்த்தது
తొగుట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తుందని ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రుణమాఫీ, కాంగ్రెస్ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఐ లతీఫ్ ఆధ్వర్యంలో నిరసనను అడ్డుకున్నారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ కొమురయ్య, చిలువేరి మల్లారెడ్డి, స్వామి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி