గణపతికి పూజ చేసిన దొంత రాజు అంబిక దంపతులు

59பார்த்தது
గణపతికి పూజ చేసిన దొంత రాజు అంబిక దంపతులు
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ లో గణపతి నవ రాత్రి ఉత్సవాలు వైభవం నిర్వహించారు. శనివారం దొంత రాజు దొంత అంబికా దంపతులు గణపతి కి పూజలు చేశారు. హాజరు అయినా అతిధులకు శాలువాతో ఘనంగా సత్కారం చేసి, భక్తులకు తీర్థం ప్రసాదాలు అందించారు.

தொடர்புடைய செய்தி